గుంటూరు : డిసెంబర్ 22న గుంటూరులో జరిగే పిడిఎస్ఓ - ఎన్ వై ఎస్ "రాష్ట్ర సదస్సు" ను విజయవంతం చేయాలని గుంటూరులో పోస్టర్ ను ఆవిష్కరణ
అనంతపురంలోని పలు కళాశాలల వద్ద విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోను, వి.యస్.కృష్ణా కళాశాల, మిసెస్.ఎ.వి.యన్ కళాశాల, ప్రభుత్వ ఐటిఐ కళాశాలల వద్ద విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ















